జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం

జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం

 

మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు. 

Read More 8 ఏళ్ళైనా నష్ట పరిహారం లేదు

జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా అంటూ ఎగతాలి చేస్తూ కామెంట్లు చేశారు. ఇంకొందరేమో గుడ్డు పగిలింది అంటూ కామెంట్లు చేయడం అక్కడ సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే జగన్ మాజీ సీఎం అని.. అలాంటి వ్యక్తికి కాస్త గౌరవం ఇవ్వాలంటూ కోరుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడే జగన్ ను ఇలా ఉంటే.. ఇక మున్ముందు జగన్ ను ఇంకెలా టార్గెట్ చేస్తారో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

 

🕒 21 Jun 2024 ✍️ Desk

జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం

 

మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు. 

జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా అంటూ ఎగతాలి చేస్తూ కామెంట్లు చేశారు. ఇంకొందరేమో గుడ్డు పగిలింది అంటూ కామెంట్లు చేయడం అక్కడ సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే జగన్ మాజీ సీఎం అని.. అలాంటి వ్యక్తికి కాస్త గౌరవం ఇవ్వాలంటూ కోరుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడే జగన్ ను ఇలా ఉంటే.. ఇక మున్ముందు జగన్ ను ఇంకెలా టార్గెట్ చేస్తారో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

 

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-had-a-bitter-experience-at-the-assembly/article-2220

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.