#
Etala Rajender
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలన్న ఈటల..
Published On
By Desk
ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు బీజేపీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలోనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని అంటున్నారు. మొన్ననే అమిత్ షాను కూడా కలిసి వచ్చిన ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఈటల రాజేందర్.. ఇప్పుడు తాజాగా రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన కామెంట్లు చేశారు. ఈటల రాజేందర్ తాజాగా మాట్లాడుతూ..... రాష్ట్రంలో రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతోంది: ఈటల
Published On
By Desk
సమస్యలను సీఎంకు చెప్పే పరిస్థితులు లేవు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సఫిల్గూడ మినీ ట్యాంక్బండ్పై మార్నింగ్ వాక్ నీ సొంత ఎజెండా కోసం సీఎం పదవి కాదు.. రేవంత్ పై ఈటల ఫైర్..
Published On
By Desk
ముఖ్యమంత్రి పదవి అంటే రాజ్యాంగబద్దమైనదని.. అలాంటి పవిత్రమైన పదవిని సొంత ఎజెండా కోసం ఎలా వాడుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో ఈటలను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ... అమిత్ షాతో ఈటల భేటీ.. అధ్యక్షపదవి ఖాయమేనా..?
Published On
By Desk
ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు... టీ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. ఆయనకే పగ్గాలు..?
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ః కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు చాలా మంది కొత్త వారికి కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే... రేపే ఫలితాలు.. మల్కాజిగిరి ఎంపీ ఎవరు..?
Published On
By Desk
లోక్సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడ నుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలి : ఈటల రాజేందర్
Published On
By Desk
విశ్వంభర, ఇల్లందు : పట్టభద్రులను చిన్న చూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని బీజేపీ నేత ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. పదేళ్లలో బీఆర్ ఎస్ అధికారంలో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని ప్రభుత్వం 
