రెండో స్థానంలో దూసుకెళ్తున్న నోటా...ఎక్కడో తెలుసా..?

రెండో స్థానంలో దూసుకెళ్తున్న నోటా...ఎక్కడో తెలుసా..?

విశ్వంభర, మధ్య ప్రదేశ్ : ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల హవా నడుస్తోంది. ప్రముఖ పార్టీలు మధ్య హోరా హోరా పోటీ కొనసాగుతుంది.  అయితే మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో మాత్రం నోటా జోరు కొనసాగుతోంది. ఏకంగా రెండో స్థానంలో దూసుకుపోతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇందౌర్ లోక్ సభ స్థానానికి మే 13న పోలింగ్ జరిగింది.

బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ పోటీ చేయగా... కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ మాత్రం చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పోటీలో లేకుండా పోయింది. దీంతో నిరాశలో ఉన్న కాంగ్రెస్ నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది. తద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 1 గంటల సమయానికి శంకర్ లాల్వానీ 10 లక్షల ఓట్లతో 8. 5 లక్షల మెజార్టీతో ముందంజలో ఉండగా...నోట దాదాపు 1.85 లక్షల ఓట్లతో రెండో స్థానంలో ఉంది.

Read More దళితుల హక్కుల కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలి

🕒 04 Jun 2024 ✍️ Desk

రెండో స్థానంలో దూసుకెళ్తున్న నోటా...ఎక్కడో తెలుసా..?

విశ్వంభర, మధ్య ప్రదేశ్ : ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల హవా నడుస్తోంది. ప్రముఖ పార్టీలు మధ్య హోరా హోరా పోటీ కొనసాగుతుంది.  అయితే మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో మాత్రం నోటా జోరు కొనసాగుతోంది. ఏకంగా రెండో స్థానంలో దూసుకుపోతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇందౌర్ లోక్ సభ స్థానానికి మే 13న పోలింగ్ జరిగింది.

బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ పోటీ చేయగా... కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ మాత్రం చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పోటీలో లేకుండా పోయింది. దీంతో నిరాశలో ఉన్న కాంగ్రెస్ నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది. తద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 1 గంటల సమయానికి శంకర్ లాల్వానీ 10 లక్షల ఓట్లతో 8. 5 లక్షల మెజార్టీతో ముందంజలో ఉండగా...నోట దాదాపు 1.85 లక్షల ఓట్లతో రెండో స్థానంలో ఉంది.

🔗 https://www.vishvambhara.com/do-you-know-the-note-that-is-coming-in-second/article-1240

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.