#
Delhi Liquor Scam
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కవితకు మరోసారి షాక్.. కస్టడీ పొడిగింపు
Published On
By Desk
ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దాంతో ఆమెకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. ఆమె కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపర్చారు ఈడీ అధికారులు. కాగా ఆమెకు బెయిల్ వస్తుందని ఆశపడింది. కానీ ఈ సారి కూడా చుక్కెదురు అయిపోయింది.... తీహార్ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్
Published On
By Desk
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో కవిత- మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ములాఖత్- యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
Published On
By Desk
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది ఢిల్లీ లిక్కర్ స్కాం: ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఛార్జిషీట్
Published On
By Desk
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆప్కు రూ.7 కోట్ల విదేశీ నిధులు: ఈడీ
Published On
By Desk
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది. రేపు ముగియనున్న కవిత కస్టడీ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ
Published On
By Desk
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనున్నది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ సోమవారం విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఈడీ, సీబీఐ.. కవితను కోర్టు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. అయితే.. ఆమెను వర్చువల్గా హజరు... MLC Kavitha: జైలులో ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకుల ములాఖత్..!
Published On
By Desk
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ ఇవాళ(మే17) ఉదయం 10గంటలకు ములాఖత్ అయ్యారు. 
