#
cybercrime
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్లతో మోసం
Published On
By Desk
సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్లతో జరిగే మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా కీలక వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియా ట్రోలర్లపై అనసూయ ఫైర్..
Published On
By Desk
ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అనుచిత దాడులపై చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా ఆన్లైన్ వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడు తేజ కుమారుడికి రూ. 72 లక్షల టోకరా
Published On
By Desk
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపిన ఒక జంట.. ఆయన నుంచి ఏకంగా రూ. 72 లక్షలు వసూలు చేసి మాయమయ్యారు. చండూరు లో సైబర్ మోసం...
Published On
By Desk
చండూర్ , విశ్వంభర :- నల్గొండ జిల్లా , చండూర్ లో యూనియన్ బ్యాంక్ పేరుతో వీరమల్ల నాగరాజు అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ మెసేజ్ సారాంశం పంపించడంతో బ్యాంకు నుంచే వచ్చిందని లింక్ ఓపెన్ చేసిన బాధితుడు.లింక్ ద్వారా వ్యక్తిగత డేటా మొత్తం సైబర్... BREAKING: తెలంగాణ డీజీపీ పేరుతో వాట్సాప్లో బెదిరింపులు..!
Published On
By Desk
తెలంగాణ డీజీపీ రవి గుప్తా పేరుతో వాట్సాప్లో బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపింది. అమాయకులను మాదకద్రవ్యాల కేసులో ఇరికిస్తామని బెదిరించి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. 

ఎస్ఐ ఎస్ కృష్ణయ్య