#
#tdp #andhrapradesh #assembly elecations # chandrababu naidu #ycp #ysjagan
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం
Published On
By Desk
మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు. జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు... ఎవరు బెదిరించినా భయపడను.. కొడాలి నాని
Published On
By Desk
ఏపీలో ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని మొదటిసారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఫలితాలు పాచికలు వేసినట్టే జరిగాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి కావాల్సినట్టుగా పాచికలు పడ్డాయని.. అవి కూడా ఢిల్లీ నుంచే పడ్డాయంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు. తాను ఎన్నటికీ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.... మళ్ళీ జగన్ ఓదార్పు యాత్ర..
Published On
By Desk
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మోసారి ఓదార్పు యాత్రను చేపట్టనున్నట్టు సమాచారం. మొన్న ఎన్నికల సమయంలో రాజకీయ దాడుల్లో గాయపడ్డ వారిని, వైసీపీ ఓటమి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారని తెలుస్తోంది. కుటుంబాలనూ పరామర్శించి.. ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్... 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Published On
By Desk
ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇంకా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. దాంతో పాటు ప్రభుత్వం ఏర్పడ్డ నెల వ్యవధిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో... టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్.. త్వరలోనే ప్రకటన..!
Published On
By Desk
ఏపీలో ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇందులో మెజార్టీ పదవులన్నీ టీడీపీకే దక్కాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇదంతా టీడీపీ ప్రభుత్వంలాగానే ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడికి కూడా మంత్రి పదవి దక్కింది. అచ్చెన్నాయుడు ప్రస్తుతం టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి వరించింది కాబట్టి కొత్త... జగన్ కు చంద్రబాబు ఫోన్.. అందుబాటులోకి రాని మాజీ సీఎం..!
Published On
By Desk
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరబోతోంది. రేపు బుధవారం నాడు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగో సారి. కాగా నవ్యాంధ్రకు ఆయన సీఎంగా చేయడం ఇది రెండోసారి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 14 ఎకరాల్లో ముమ్మర... ఏ ఫైల్ బయటకు వెళ్లొద్దు.. ఏపీ పోలీస్ అధికారులకు ఆదేశాలు!
Published On
By Desk
ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా సాగుతోంది. దీంతో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. 
