వైస్ ఛైర్మన్ వెంకన్నకు సన్మానం
On
విశ్వంభర, మోత్కూరు: మోత్కూరు మున్సిపాల్టీ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా కు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ కల్వ సుజాత గుప్తా హైద్రాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో సన్మానము చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల మండలం, మోత్కూరు పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు



