ప్రీ ,ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ .- ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .

ప్రీ ,ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ .- ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .

విశ్వంభర,  మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని  బ్యాంక్ కాలనీలో ఉన్న   కింగ్స్ కింగ్ డమ్  కృష్ణవేణి స్కూల్లో  ఘనంగా గ్రాడ్యుయేషన్  డే వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా  కింగ్స్ కింగ్డమ్ కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రీ  , ప్రైమ రీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్  లని, మరియు   అండర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ లను అందజేశామని అన్నారు .  మరియు   ప్రతి  సంవత్సరం జరుపుకునే విధంగా కాకుండా  మరియు విద్యార్థులకు ఇంటి దగ్గర వారి తల్లి దండ్రులు ,పిల్లలకు హోంవర్క్ వారే నిర్వహించడం  వారి ఓపికకు నమస్కరించాలి అని  అలాంటి పేరెంట్స్ , లను గౌరవంతో నమస్కరిష్టు వారికి కూడా  క్రీడలు నిర్వహించి  మొదటి, రెండవ బహుమతిలు  ఈ కార్యక్రమంలో పాల్గొన్న  ప్రతి పేరెంట్ కు కానసొలేషన్ బహుమతి లు అందజేశామని గుర్తు చేశారు .   ఈ కార్యక్రమం లో  స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ పురం ప్రీతి రెడ్డి , స్కూల్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ యాదవ్ , పాఠశాల  ఉపాధ్యాయ బృందం , విద్యార్థుల యొక్క  తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్డులు పాల్గొన్నారు .WhatsApp Image 2026-04-13 at 10.51.16 AM (1)
 
 

Tags:  

Advertisement

LatestNews

ఘనంగా శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర'
సీఎం రేవంత్ కు  బహిరంగ లేఖ రాసిన  CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 
ప్రీ ,ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ .- ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .
పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి . -  హాజరైన వివిధ శాఖల ఉద్యోగస్తులు .
సంగారెడ్డి లో బీసీ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని పరిశీలించిన జగ్గారెడ్డి
ఇంటర్ ఫలితాల్లో ‘హయత్​నగర్​ మైనారిటీ రెసిడెన్షియల్’ విద్యార్థినులు ప్రతిభ