సుదర్శన చక్ర ప్రతిష్ట మహోత్సవం
On
విశ్వంభర, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం, చెల్పూర్ గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ రాధా వేణుగోపాల స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సుదర్శన చక్ర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారు మరియు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



