రెండు సంవత్సరాలుగా నిలిచి పోయిన రోడ్డు పనులు పునః ప్రారంభం
విశ్వంభర, మహబూబాబాద్ :మహబూబాబాద్ మునిసిపాలిటీ పరిధి లోని మహబూబాబాద్ బస్టాండ్ నుండి ఈదుల పూసపెల్లి వరకు గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నేటివరకు పూర్తి కాక పోవటం తో ఆ రోడ్డు ప్రమాదాలకు నిలయం గా మారటం తో స్థానిక వార్డ్ కౌన్సిలర్ చిట్యాల జనార్దన్, టిఆర్ఎస్ నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్ల పెళ్లి రవీందర్ రావు ఆ రోడ్డును పరిశీలించి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణం ప్రాంభించ వలసిందిగా ఆదేశించటంతో అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.
రెండు సంవత్సరాలుగా నిలిచి పోయిన రోడ్డు పనులు పునః ప్రారంభం
విశ్వంభర, మహబూబాబాద్ :మహబూబాబాద్ మునిసిపాలిటీ పరిధి లోని మహబూబాబాద్ బస్టాండ్ నుండి ఈదుల పూసపెల్లి వరకు గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నేటివరకు పూర్తి కాక పోవటం తో ఆ రోడ్డు ప్రమాదాలకు నిలయం గా మారటం తో స్థానిక వార్డ్ కౌన్సిలర్ చిట్యాల జనార్దన్, టిఆర్ఎస్ నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్ల పెళ్లి రవీందర్ రావు ఆ రోడ్డును పరిశీలించి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణం ప్రాంభించ వలసిందిగా ఆదేశించటంతో అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.


