నాణ్యమైన భోజనం అందించాలి 

నాణ్యమైన భోజనం అందించాలి 

విశ్వంభర,మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో  జాతర రెస్టారంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ  ఇంచార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెఎల్ఆర్  మాట్లాడుతూ, రెస్టారెంట్ కు వచ్చిన   కస్టమర్స్ కు మంచి  నాణ్యమైన  భోజనం అందించాలని, అలాగే పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు , ఉపసర్పంచులు,  వార్డ్ మెంబర్స్, పార్టీ  సీనియర్  నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: