విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : భారత విప్లవోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తూ అగ్ర నాయకులు ఎదిగిన రాయల చంద్రశేఖర్, విప్లవ గాయకుడు పరకాల నాగన్న ఆశయాలను సాధిద్దామని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి ,  అరుణోదయ సాంస్కృత సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల వెంకన్నలు అన్నారు . రాయల చంద్రశేఖర్ రెండవ వర్ధంతి, పరకాల నాగన్న సంస్మరణ సభ నీ జిల్లా కేంద్రంలోని  పార్టీ కార్యాలయంలో నిర్వహించారు . ఈ సంస్మరణ సభకి పార్టీ మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు   ఈక బిక్షం అధ్యక్షతన వహించారు . అనంతరం అమరులకు నిమిషాలపాటు మౌనం పాటించి కార్యక్రమం ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా హాజరైన రవి  మాట్లాడుతూ నక్సల్ బరి విప్లవ ప్రభావంతో విప్లవోద్యమంలో పనిచేస్తూ ఎందరో వీరులు నేల కోరిగారని చంద్రశేఖర్,నాగన్న ఓకే ఉద్యమంలో జీవితాలను త్యాగం చేసిన గొప్ప నాయకులని కొనియాడారు .  ఓకే మండలానికి చెందిన వీరిరువురు చిన్నతనంలో నుండి నిర్బంధాన్ని కేసులను ఎదుర్కొన్నారని అన్నారు . భారత దేశంలో మోడీ సర్కార్ ,  దేశ , సర్వసంపదలు , కష్టజీవులకు దక్కకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్న నేటి తరుణంలో అపార అనుభవం ఉన్న చంద్రశేఖర్,నాగన్న మృతి తీరని లోటు  అని  వారు అన్నారు .  వ్యవసాయ పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేస్తూ అదాని ,  అంబానీ లాంటి బడా బాబులకు సంపదను పెంచుతున్న బిజెపి-ఆర్ఎస్ఎస్ విధానాలను తిప్పి కొట్టటమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు . రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు ఆరు గ్యారంటీలు అమలులో పూర్తిగా విఫలమైనారని అన్నారు .  కేంద్ర  , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వర్గ పోరాటాలను తీవ్రతరం చేసి నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయటమే మాస్ లైన్ పార్టీ  కర్తవ్యం అని అన్నారు .  ఇంకా పలువురు కార్యక్రమం నీ  ఉద్దేశించి మాట్లాడారు .  ఈ సంస్మరణ సభలో  సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు బూర్గుల మోష, పి వై ఎల్ మాజీ జిల్లా కార్యదర్శి ఇరుగు అనిల్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు బానోతు నందీశ్వర్ తోపాటు నాగేశ్వరరావు , వీరస్వామి  , సూరన్న , పరశురాములు  , సురేష్ వెంకన్న , రంగయ్య ,  రాములు  తదితరులు పాల్గొన్నారు .
 
 
🕒 15 Jul 2026 ✍️ Desk

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : భారత విప్లవోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తూ అగ్ర నాయకులు ఎదిగిన రాయల చంద్రశేఖర్, విప్లవ గాయకుడు పరకాల నాగన్న ఆశయాలను సాధిద్దామని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి ,  అరుణోదయ సాంస్కృత సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల వెంకన్నలు అన్నారు . రాయల చంద్రశేఖర్ రెండవ వర్ధంతి, పరకాల నాగన్న సంస్మరణ సభ నీ జిల్లా కేంద్రంలోని  పార్టీ కార్యాలయంలో నిర్వహించారు . ఈ సంస్మరణ సభకి పార్టీ మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు   ఈక బిక్షం అధ్యక్షతన వహించారు . అనంతరం అమరులకు నిమిషాలపాటు మౌనం పాటించి కార్యక్రమం ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా హాజరైన రవి  మాట్లాడుతూ నక్సల్ బరి విప్లవ ప్రభావంతో విప్లవోద్యమంలో పనిచేస్తూ ఎందరో వీరులు నేల కోరిగారని చంద్రశేఖర్,నాగన్న ఓకే ఉద్యమంలో జీవితాలను త్యాగం చేసిన గొప్ప నాయకులని కొనియాడారు .  ఓకే మండలానికి చెందిన వీరిరువురు చిన్నతనంలో నుండి నిర్బంధాన్ని కేసులను ఎదుర్కొన్నారని అన్నారు . భారత దేశంలో మోడీ సర్కార్ ,  దేశ , సర్వసంపదలు , కష్టజీవులకు దక్కకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్న నేటి తరుణంలో అపార అనుభవం ఉన్న చంద్రశేఖర్,నాగన్న మృతి తీరని లోటు  అని  వారు అన్నారు .  వ్యవసాయ పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేస్తూ అదాని ,  అంబానీ లాంటి బడా బాబులకు సంపదను పెంచుతున్న బిజెపి-ఆర్ఎస్ఎస్ విధానాలను తిప్పి కొట్టటమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు . రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు ఆరు గ్యారంటీలు అమలులో పూర్తిగా విఫలమైనారని అన్నారు .  కేంద్ర  , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వర్గ పోరాటాలను తీవ్రతరం చేసి నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయటమే మాస్ లైన్ పార్టీ  కర్తవ్యం అని అన్నారు .  ఇంకా పలువురు కార్యక్రమం నీ  ఉద్దేశించి మాట్లాడారు .  ఈ సంస్మరణ సభలో  సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు బూర్గుల మోష, పి వై ఎల్ మాజీ జిల్లా కార్యదర్శి ఇరుగు అనిల్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు బానోతు నందీశ్వర్ తోపాటు నాగేశ్వరరావు , వీరస్వామి  , సూరన్న , పరశురాములు  , సురేష్ వెంకన్న , రంగయ్య ,  రాములు  తదితరులు పాల్గొన్నారు .
 
 
🔗 https://www.vishvambhara.com/telangana/lets-achieve-the-aspirations-of-revolutionary-art-warriors-cpi/article-18667

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.