బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం
హాజరైన ఎమ్మెల్యే, మండల విద్యా శాఖ అధికారి,ఉపాధ్యాయులు.

విశ్వంభర న్యూస్ కేశంపేట :- ప్రభుత్వ ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని ఎమ్మెల్యే, మండల విద్యా శాఖ అధికారి అన్నారు మండల పరిధిలోని జిల్లా పరిషత్ కొత్తపేట ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ,బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులకు ఘనంగా వీడుకోలు సమావేశం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల కొత్తపేట గ్రామంలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా విద్యా శాఖ అధికారి టి.మనోహర్ మాట్లాతు,ఉద్యోగికి బదిలీ తప్పనిదని కాబట్టి ఇక్కడ ఎలా విధులు నిర్వహించారో మరో పాఠశాలలో కూడా అలాగే పని చేసి మరింత ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్,సాగర్, శ్రీనివాసరావు,సాయి ప్రసాదం, శిరీష, శశికళ, కవిత, సుజాత, అబ్దుల్ బారి,రామ్ శంకర్,రాజు తో పాటు గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్,మాజీ సర్పంచ్ నవీన్ కుమార్,మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్,మాజీ ఎస్ఎంసి చైర్మన్ యాదయ్య, ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కృష్ణయ్య రాజు,హారతి తదితరులు పాల్గొన్నారు
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

విశ్వంభర న్యూస్ కేశంపేట :- ప్రభుత్వ ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని ఎమ్మెల్యే, మండల విద్యా శాఖ అధికారి అన్నారు మండల పరిధిలోని జిల్లా పరిషత్ కొత్తపేట ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ,బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులకు ఘనంగా వీడుకోలు సమావేశం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల కొత్తపేట గ్రామంలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా విద్యా శాఖ అధికారి టి.మనోహర్ మాట్లాతు,ఉద్యోగికి బదిలీ తప్పనిదని కాబట్టి ఇక్కడ ఎలా విధులు నిర్వహించారో మరో పాఠశాలలో కూడా అలాగే పని చేసి మరింత ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్,సాగర్, శ్రీనివాసరావు,సాయి ప్రసాదం, శిరీష, శశికళ, కవిత, సుజాత, అబ్దుల్ బారి,రామ్ శంకర్,రాజు తో పాటు గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్,మాజీ సర్పంచ్ నవీన్ కుమార్,మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్,మాజీ ఎస్ఎంసి చైర్మన్ యాదయ్య, ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కృష్ణయ్య రాజు,హారతి తదితరులు పాల్గొన్నారు


