#
telangana government
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: భట్టి
Published On
By Desk
విశ్వంభర తెలంగాణ, బ్యూరో : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
Published On
By Desk
స్వయం ఉపాధి కోసం రూ.75 వేల వరకు ఆర్థిక సాయం నూటికి నూరు శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
Published On
By Desk
ఆగస్టు 1 నుంచి అమలు త్వరలో మార్కెట్లో భూముల విలువ పెంపు ప్రభుత్వ అధికారుల కసరత్తు అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
Published On
By Desk
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేశారు. చేప మందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లను పరిశీలించిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి
Published On
By Desk
విశ్వంభర : హైదరాబాద్లో చేప మందు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృగశిరకార్తె ప్రారంభం కానున్నందున ఈనెల 8వ తేదీ నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపల ప్రసాదం పంపిణీ చేయనున్నారు.ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నాంపల్లి లో జరిగే చేప ప్రసాద పంపిణి ఏర్పాట్లను ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ,... తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం..!
Published On
By Desk
గుట్కాను నిషేధించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 
