అరెరె.. టాస్ కాయిన్ ఏది..? రోహిత్ ఫన్నీ వీడియో వైరల్
టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు ముందు టాస్ వేసే క్రమంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. టాస్ కాయిన్ను తన జేబులోనే పెట్టుకున్న విషయాన్ని హిట్ మ్యాన్ మర్చిపోయాడు. ఆతర్వాత తన జేబును చెక్ చేసుకోగా కాయిన్ అందులోనే ఉంది.
టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు ముందు టాస్ వేసే క్రమంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. తొలుత ఇరుజట్ల కెప్టెన్లు మాట్లాడిన తర్వాత రోహిత్ను టాస్ వేయాలని అనౌన్స్ వచ్చింది. దీంతో రోహిత్ టాస్ కాయిన్ కోసం వెతకడం మొదలుపెట్టాడు.
అరెరె.. టాస్ కాయిన్ ఏది..? అంటూ పక్కనున్న వారిని అడిగాడు. అయితే, ఆ టాస్ కాయిన్ను తన జేబులోనే పెట్టుకున్న విషయాన్ని హిట్ మ్యాన్ మర్చిపోయాడు. ఆతర్వాత తన జేబును చెక్ చేసుకోగా కాయిన్ అందులోనే ఉంది. దీంతో రోహిత్తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సరదాగా నవ్వులు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన పాకిస్థాన్, భారత్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ భారత్ను సూపర్ ఓవర్లోనే కట్టడి చేసింది. దీంతో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. 20ఓవర్లలో 119 పరుగులు తీసి పాకిస్థాన్కు 120పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అనంతరం భారత్ బౌలర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా రాణించడంతో భారత్ విజయతీరాలకు చేరుకుంది.
Rohit Sharma forgot the coin 😂🤣 #INDvPAK #Toss pic.twitter.com/yNy6WitjYQ
— Goku (@princegokul) June 9, 2024
అరెరె.. టాస్ కాయిన్ ఏది..? రోహిత్ ఫన్నీ వీడియో వైరల్
టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు ముందు టాస్ వేసే క్రమంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. తొలుత ఇరుజట్ల కెప్టెన్లు మాట్లాడిన తర్వాత రోహిత్ను టాస్ వేయాలని అనౌన్స్ వచ్చింది. దీంతో రోహిత్ టాస్ కాయిన్ కోసం వెతకడం మొదలుపెట్టాడు.
అరెరె.. టాస్ కాయిన్ ఏది..? అంటూ పక్కనున్న వారిని అడిగాడు. అయితే, ఆ టాస్ కాయిన్ను తన జేబులోనే పెట్టుకున్న విషయాన్ని హిట్ మ్యాన్ మర్చిపోయాడు. ఆతర్వాత తన జేబును చెక్ చేసుకోగా కాయిన్ అందులోనే ఉంది. దీంతో రోహిత్తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సరదాగా నవ్వులు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన పాకిస్థాన్, భారత్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ భారత్ను సూపర్ ఓవర్లోనే కట్టడి చేసింది. దీంతో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. 20ఓవర్లలో 119 పరుగులు తీసి పాకిస్థాన్కు 120పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అనంతరం భారత్ బౌలర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా రాణించడంతో భారత్ విజయతీరాలకు చేరుకుంది.
Rohit Sharma forgot the coin 😂🤣 #INDvPAK #Toss pic.twitter.com/yNy6WitjYQ
— Goku (@princegokul) June 9, 2024


