#
singareni
Telangana 

నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైలు.. సింగరేణికి భట్టి విక్రమార్క అభినందనలు

నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైలు.. సింగరేణికి భట్టి విక్రమార్క అభినందనలు నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైలు చేరికపై భట్టి హర్షం
Read More...
Telangana 

సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాల కుట్ర: కొత్తకాపు లక్ష్మారెడ్డి

సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాల కుట్ర: కొత్తకాపు లక్ష్మారెడ్డి సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్న బీఎంఎస్ నేత కొత్తకాపు లక్ష్మారెడ్డి. బకాయిలు విడుదల చేయకుండా సింగరేణిని నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపణ. సింగరేణి మనుగడ కోసం కోల్ ఇండియాలో విలీనం చేయాలని సూచన. రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్. ఆగస్టు 23 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా కార్మిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటన
Read More...
Telangana 

సింగరేణిలో సోలార్‌ సెగ: హరీశ్ రావు

సింగరేణిలో సోలార్‌ సెగ: హరీశ్ రావు సింగరేణి సంస్థ వేదికగా భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు.
Read More...
Telangana 

'సింగరేణి'ని బీఆర్‌ఎస్ ముంచేసింది: కిషన్ రెడ్డి

'సింగరేణి'ని బీఆర్‌ఎస్ ముంచేసింది: కిషన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కాలరీస్ సంస్థను నాశనం చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read More...
Telangana 

ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్.. సింగరేణిపై ట్వీట్ వార్

ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్.. సింగరేణిపై ట్వీట్ వార్       ఇప్పుడు తెలంగాణలో ట్విట్టర్ లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ నడుస్తోంది. ఇరువురు గారు అంటూ ట్వీట్ వార్ కు తెరలేపారు. కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ...
Read More...

Advertisement