#
MP Bandi Sanjay Letter to CM Revanth Reddy
Telangana 

ఆ జీవోను ర‌ద్దు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

ఆ జీవోను ర‌ద్దు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
Read More...

Advertisement