#
Kacham Satyanarayana
Telangana 

వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విశ్వంభర,హైదరాబాద్ : వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఆదివారం బంజారా హిల్స్ లోని వారి నివాసం లో...
Read More...
Telangana 

వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త విశ్వంభర, హైదరాబాద్ :ఆగస్టు 3న హైదరాబాద్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు. వైశ్యుల జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం  కల్పించాలని డిమాండ్  చేశారు. వైశ్య రాజకీయ రణభేరికి ఇంటర్నేషనల్  వైశ్య  ఫెడరేషన్...
Read More...
Telangana 

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చండి : డా. కాచం సత్యనారాయణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చండి : డా. కాచం సత్యనారాయణ ఈడబ్ల్యూఎస్‌లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి మార్చి నెలలో  వైశ్య రాజకీయ రణ‌ భేరి ఏర్పాటు చేస్తాం  బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను స్వాగ‌తిస్తున్నాం  వైశ్య సమాజం కోసం, వైశ్య జాతికోసం  ఏకైక సంస్థ  వైశ్య వికాస వేదిక
Read More...
Telangana 

ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలి: కాచం సత్యనారాయణ.

ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలి: కాచం సత్యనారాయణ. విశ్వంబర, ఎల్బీనగర్ :-శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలనీ  తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు . గురువారము  బాబు జగ్జీవన్ రామ్ భవనంలో  శుక్రవారం  12వ తేదీన నిర్వహించే ఉద్యమకారుల ఆత్మీయ...
Read More...

Advertisement