#
Encounter
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... భారీ ఎన్కౌంటర్.. 15 మంది మావోల హతం!
Published On
By Desk
మావోయిస్టుల అగ్రదుర్గంగా భావించే ఝార్ఖండ్లోని సారండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గురువారం జరిగిన భీకర ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మట్టుబెట్టాయి. ఎన్కౌంటర్లో భూపాలపల్లికి చెందిన మావోయిస్టు మృతి.
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ మృతి... ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Published On
By Desk
విశ్వంభర, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ బీజాపూర్ లో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమె పేరు మనీలా అని… ఆమె పై ఎనిమిది లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మనిలా తో సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు,... 
