#
cbn
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?
Published On
By Admin (vishwambhara)
* చంద్రబాబుతో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ* మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సైతం హాజరు* త్వరలో సైకిల్ ఎక్కుతారని ప్రచారం* మర్యాద పూర్వకంగా కలిశామంటున్న ఎమ్మెల్యేలు ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్?
Published On
By Desk
ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం కొత్త సీఎస్గా 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్ను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించాలనుకుంటున్నారని తెలుస్తోంది. జూన్ 12న స్కూళ్లకు సెలవు?
Published On
By Desk
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధినేతలతో చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు పదవుల సర్దుబాటుపై చర్చించారు. ఉత్కంఠగా ఏపీ ఎన్నికల కౌంటింగ్.. ప్రముఖుల ముందజ
Published On
By Desk
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్నికల్లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. స్థానిక సమరంపై చంద్రబాబు ఫోకస్.. తెలంగాణలో పోటీకి సన్నద్ధం
Published On
By Desk
లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. 
