విద్యాసంస్థల బంద్ విజయవంతం

WhatsApp Image 2024-07-04 at 4.45.54 PM

విశ్వాంబర ఆమనగల్లు జూలై 4 ఆమనగల్ మండల కేంద్రంలో నీట్  పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు విద్యార్థి యువజన సంఘాల పిలుపు మేరకు ఆమనగల్ పట్టణం లో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ప్రవేట్ మరియు గవర్నమెంట్  విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని ఆమనగల్లు ఎన్ ఎస్ యు నాయకులు ఎండి ఫరీద్ తెలిపారు ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ యు ఐ కల్వకుర్తి నియోజకవర్గం జనరల్ సెక్రటరీ  మహమ్మద్ ఫిరోజ్ ,గుద్దేటి శివ ,శ్రీకాంత్ ,మల్లేష్, కిరణ్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

Read More బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్

Advertisement

LatestNews

శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య 
వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం  ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు 
శ్రీ త్యాగరాయగాన సభలో పలువురు జర్నలిస్టులకు సత్కారం 
42% బిల్లులపై సీఎం రేవంత్‌కు డా. వకుళాభరణం బహిరంగ లేఖ
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ ని కోరిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం.