#
#FirstAlert
Telangana 

కాలేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.

కాలేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.    విశ్వంభర భూపాలపల్లి జూలై 22. : - భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు అధికంగా వచ్చే చేరుతుంది.8,68,850 క్యూసెక్కుల నీరు వచ్చే చేరుతుండగా మొత్తం నీటిని అన్ని గేట్లు ఓపెన్ చేసి కిందికి విడుదల చేస్తున్నారు. కాలేశ్వరం వద్ద గోదావరి నది పర్వాలు తొక్కుతోంది. నదీ ప్రవాహం 12.25 మీటర్లకు చేరడంతో అధికారులు...
Read More...

Advertisement