#
#CommunityService
Telangana 

రుణమాఫీ చేసిన సందర్భంగా అసెంబ్లీలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లడ్డు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య .

రుణమాఫీ చేసిన సందర్భంగా అసెంబ్లీలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లడ్డు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య . విశ్వంభర ,జూలై 24 :  - తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మంత్రులకు,శాసన సభ్యులకు ,  ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ,వ్యవసాయ శాఖ మంత్రి
Read More...

Advertisement