పద్మశాలి సంఘం అధ్యక్షడు పున్న గణేష్ నేత కు ఆహ్వానం
సోషల్ మీడియా కన్వీనర్ ఏలే మహేష్ నేత సోదరుడి పెళ్లిపత్రిక అందజేత
On
విశ్వంభర, ఎల్బీనగర్ :- పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ సోషల్ మీడియా కన్వీనర్ , విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సీనియర్ కరెస్పాండంట్, ఏలే మహేష్ నేత సోదరుడు ఏలే సాయినాథ్ - శ్రీనవ్య వివాహ మహోత్సవం మే 1 న చండూరులో జరగనుంది. పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత కు కమిటీకి కొత్తపేటలోని సంఘ ప్రధాన కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్ నేత, గడ్డం లక్ష్మి నారాయణ, దసరా మేళా కమిటీ చైర్మన్ కౌకుంట్ల రవితేజ , గౌరవ అధ్యక్షలు వేమూరి రాము నేత తదితరులు పాల్గొన్నారు.