పశువులకు టీకాలు వేయించాలి

పశువులకు టీకాలు వేయించాలి

విశ్వంభర,  గుండాల :  గుండాల మండలంలో పాచిల్లా గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ అల్లంశెట్టి మహేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 98 పశువులకు టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్  రమేష్, మండల పశు వైద్యాధికారి డాక్టర్ యాకుబ్,  వి  ఏ రాజు గోపాలమిత్రలు గోవింద్, కృష్ణ , నరేష్ శ్రీను,  శేఖర్, సోమ శేఖర్,  రైతులు పాల్గొన్నారు.

Tags: