బిజెపి ఇంటింటి ప్రచారం 

బిజెపి ఇంటింటి ప్రచారం 

విశ్వంభర,  హనుమకొండ:  8వ వార్డులో బిజెపి అభ్యర్థి ఓరుగంటి మౌనిక రాజ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  భారతీయ జనతా పార్టీ గెలుపు ప్రచారంలో ప్రతి ఇంటి ప్రతి గడప గడప లోను బిజెపి పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం ఈ సందర్బంగా  మాట్లాడుతూ  అత్యధిక  మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామెర సదానందం ,కొత్తకొండ రాజు  బిజెపి నాయకులు,  వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: