#
nara lokesh
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మాజీ సీఎం జగన్పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు ఎక్స్ వేదికగా ఫొటోలు షేర్ చేసి మండిపాటు వాటిని కూల్చకుండా స్కూళ్లు, ఆస్పత్రులకు ఇవ్వాలంటున్న నెటిజన్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
Published On
By Desk
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా; నారా లోకేష్
Published On
By Desk
తాను ఇంకా మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు గానీ.. రాష్ట్రంలో ఉన్న ప్రతిపెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తానని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంత్రి హోదాలో మొట్టమొదటి సారి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇంకా టీడీపీ... ఆ శాఖలు ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలుః నారా లోకేష్
Published On
By Desk
నేడు మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ కు కూడా కీలక శాఖలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఆయనకు హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖలను అప్పగించారు సీఎం. ఈ సందర్భంగా నారా లోకేష్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా లోకేష్ ఇలా... జగన్ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చరిత్ర సృష్టించిన లోకేష్..
Published On
By Desk
మంగళగిరిలో విజయఢంకా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యువగళం పప్పు కాదు.. నిప్పు అంటూ నిరూపించిన లోకేష్ చంద్రబాబు సీఎం.. లోకేష్ పార్టీ చీఫ్.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు
Published On
By Desk
ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజలు దాటినా.. ఇంకా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దానికి కారణం ఇంకా ఫలితాలు విడదల కాకపోవడమే. మరో 10 రోజుల్లో ఫలితాలు విడుదలవుతాయి. పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బయటకు అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. ప్రతీ నాయకుడిలోనూ ఎదో టెన్షన్... 
