రైతు భరోసాకు మరో అవకాశం
విశ్వంభర,పెద్దశంకరంపేట: పెద్ద శంకరంపేట మండలం రైతులకు రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ తెలిపారు . కొత్త దరఖాస్తులు, బ్యాంకు ఖాతా వివరాల మార్పునకు జూలై 31 వరకు గడువు ఇచ్చింది. జూన్ 15 వరకు పట్టాదారు పాస్బుక్ పొందిన వారు, ఇప్పటివరకు లబ్ధి పొందని వారుఅర్హులు అని ఆయన పేర్కొన్నారు లబ్ధిదారులు ఈ విషయమై ఏఈఓలను సంప్రదించాలని పేర్కొన్నారు
రైతు భరోసాకు మరో అవకాశం
విశ్వంభర,పెద్దశంకరంపేట: పెద్ద శంకరంపేట మండలం రైతులకు రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ తెలిపారు . కొత్త దరఖాస్తులు, బ్యాంకు ఖాతా వివరాల మార్పునకు జూలై 31 వరకు గడువు ఇచ్చింది. జూన్ 15 వరకు పట్టాదారు పాస్బుక్ పొందిన వారు, ఇప్పటివరకు లబ్ధి పొందని వారుఅర్హులు అని ఆయన పేర్కొన్నారు లబ్ధిదారులు ఈ విషయమై ఏఈఓలను సంప్రదించాలని పేర్కొన్నారు


