చంద్రబాబు సీఎం.. లోకేష్ పార్టీ చీఫ్.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు సీఎం.. లోకేష్ పార్టీ చీఫ్.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు

ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజలు దాటినా.. ఇంకా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దానికి కారణం ఇంకా ఫలితాలు విడదల కాకపోవడమే. మరో 10 రోజుల్లో ఫలితాలు విడుదలవుతాయి. పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బయటకు అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. ప్రతీ నాయకుడిలోనూ ఎదో టెన్షన్ కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా హోరాహోరీగా జరిగాయి. దీంతో.. ఫలితాలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. 

 

Read More ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసు.. నిందితుడి ఫోటోలు వైరల్

అయితే.. ఎవరికి వారు ధీమావ్యక్తం చేస్తున్నారు. మరో 10 రోజుల్లో రిజల్ట్స్ రానున్న నేపథ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అదే రోజు లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. నారా లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా ఉందని బుద్దా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో అన్ని వర్గాలు లోకేష్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. 

 

ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రజలకు లోకేష్ నాయకత్వంపై నమ్మకం వచ్చిందని అన్నారు. చంద్రబాబు అమరావతిలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని బుద్దా వెంకన్న చెప్పారు. ఎన్డీఏ కూటమి 130కి స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. చంద్రబాబు ఆత్మకథ రాస్తే.. అందులో తనకు కూడా పేజీ ఉంటుందని బుద్దా అన్నారు. తన రక్తంతో చంద్రబాబు పాదాల కడిగానని చెప్పారు.

🕒 24 May 2024 ✍️ Desk

చంద్రబాబు సీఎం.. లోకేష్ పార్టీ చీఫ్.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు

ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజలు దాటినా.. ఇంకా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దానికి కారణం ఇంకా ఫలితాలు విడదల కాకపోవడమే. మరో 10 రోజుల్లో ఫలితాలు విడుదలవుతాయి. పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బయటకు అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. ప్రతీ నాయకుడిలోనూ ఎదో టెన్షన్ కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా హోరాహోరీగా జరిగాయి. దీంతో.. ఫలితాలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. 

 

అయితే.. ఎవరికి వారు ధీమావ్యక్తం చేస్తున్నారు. మరో 10 రోజుల్లో రిజల్ట్స్ రానున్న నేపథ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అదే రోజు లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. నారా లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా ఉందని బుద్దా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో అన్ని వర్గాలు లోకేష్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. 

 

ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రజలకు లోకేష్ నాయకత్వంపై నమ్మకం వచ్చిందని అన్నారు. చంద్రబాబు అమరావతిలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని బుద్దా వెంకన్న చెప్పారు. ఎన్డీఏ కూటమి 130కి స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. చంద్రబాబు ఆత్మకథ రాస్తే.. అందులో తనకు కూడా పేజీ ఉంటుందని బుద్దా అన్నారు. తన రక్తంతో చంద్రబాబు పాదాల కడిగానని చెప్పారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/key-comments-of-chandrababu-cm-lokesh-party-chief-buddha-venkanna/article-756

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?