#
Ministers To Take Charge In Secretariat
Andhra Pradesh 

రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు

రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. అయితే సీఎం చంద్రబాబుతో పాటు 24 మందికి మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. మూడు జనసేన పార్టీకి, ఒకటి బీజేపీకి మంత్రి పదవులు దక్కాయి. కాగా ఇప్పటి వరకు కొంత మంది మాత్రమే బాధ్యతలు స్వీకరించారు. మిగతా వారు చేయాల్సి ఉంది.  అయితే ఎన్డీయే ప్రభుత్వంలోని ఎనిమిది...
Read More...

Advertisement