#
LawEnforcement
Telangana 

ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము

ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ  బాణాల రాము విశ్వంభర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ  బాణాల రాము.ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము.కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎసిబి.తన ఇంటి వద్ద 20 వేలు లంచం...
Read More...
Telangana 

ఎన్కౌంటర్లో భూపాలపల్లికి చెందిన మావోయిస్టు మృతి.

ఎన్కౌంటర్లో భూపాలపల్లికి చెందిన మావోయిస్టు మృతి.      విశ్వంభర భూపాలపల్లి జూలై 25  : - భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్‌ విజేందర్ మృతి...
Read More...
Telangana 

కొర్ర తండా గ్రామంలో బెల్లం పానకం ధ్వసం చేసిన పోలీసులు -  మత్తు పదార్థాల పై పోలీసులు అవగాహన కార్యక్రమం 

కొర్ర తండా గ్రామంలో బెల్లం పానకం ధ్వసం చేసిన పోలీసులు -  మత్తు పదార్థాల పై పోలీసులు అవగాహన కార్యక్రమం  సంస్థాన్  నారాయణపురం,విశ్వంభర :- యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్  నారాయణపురం మండల పరిధిలోని కొర్ర తండా గ్రామంలో  ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో 50 లీటర్ల పానకం పట్టుకున్నారు పోలీసులు.పానకాన్ని నిల్వ ఉంచిన డ్రమ్ములను పోలీసులు ధ్వంసం  చేయడం జరిగింది.ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసారు. పోలీసులు చేసిన దాడులలో బెల్లం పానకం ధ్వసం...
Read More...

Advertisement