#
kakinada
Andhra Pradesh 

పారిశ్రామిక రంగంలో కొత్త వెలుగులు

పారిశ్రామిక రంగంలో కొత్త వెలుగులు పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో 'ఏఎం గ్రీన్ ఎనర్జీ' సంస్థ నిర్మించనున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
Read More...
Andhra Pradesh 

జులై 1 నుంచి కాకినాడలో పవన్ కల్యాణ్‌ పర్యటన

జులై 1 నుంచి కాకినాడలో పవన్ కల్యాణ్‌ పర్యటన    విశ్వంభర, అమరావతిః ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ జులై నెలలో కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. జులై 1వ తేదీన ఆయన కాకినాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత అదే రోజున పిటాపురం జనసేన నేతలతో సమావేశం అవుతారు. తన గెలుపుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు.  ఆ తర్వాత రోజున...
Read More...
Andhra Pradesh 

కాకినాడలో డయేరియా పంజా.. ఒకరి మృతి..

కాకినాడలో డయేరియా పంజా.. ఒకరి మృతి..    కాకినాడ జిల్లాలో ప్రస్తుతం డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు ప్రస్తుతం వరుసగా డయేరియా బారిన పడుతూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దాంతో అసలు ఈ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి...
Read More...

Advertisement