#
GovernmentOfficials
Telangana 

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 27 : -తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇ,వి, వేణుగోపాల్ ని,జస్టిస్ కే సుజనాని శనివారం రోజు ఉదయం  ప్రెసిడెన్షియల్ సూట్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య. మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ ,మొదటి తరగతి జ్యూడిషియల్  మేజిస్ట్రేట్...
Read More...
Telangana 

కాళేశ్వరం లో జాయింట్ కలెక్టర్ పర్యటన.

కాళేశ్వరం లో జాయింట్ కలెక్టర్ పర్యటన.         విశ్వంభర భూపాలపల్లి జూలై 22. భారీ వర్షాల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా  జాయింట్ కలెక్టర్  K.వెంకటేశ్వర్లు  కాళేశ్వరం పుష్కర ఘాటును సందర్శించి పలు సూచనలు చేయడం జరిగినది. అదేవిధంగా రైతులు ప్రజలు జాలర్లు ఎవరు కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటికి పోవాలని భక్తులు గోదావరిలో స్నానాలు చేయరాదని తెలపడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో...
Read More...

Advertisement