#
ED
Telangana 

కవితకు మరోసారి షాక్.. కస్టడీ పొడిగింపు

కవితకు మరోసారి షాక్.. కస్టడీ పొడిగింపు       ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దాంతో ఆమెకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. ఆమె కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపర్చారు ఈడీ అధికారులు. కాగా ఆమెకు బెయిల్ వస్తుందని ఆశపడింది.  కానీ ఈ సారి కూడా చుక్కెదురు అయిపోయింది....
Read More...
Telangana  National  Crime 

ఢిల్లీ లిక్కర్ స్కాం: ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఛార్జిషీట్ 

ఢిల్లీ లిక్కర్ స్కాం: ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఛార్జిషీట్  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Read More...
National 

ఆప్‌కు రూ.7 కోట్ల విదేశీ నిధులు: ఈడీ

ఆప్‌కు రూ.7 కోట్ల విదేశీ నిధులు: ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది.
Read More...

Advertisement