#
CommunityService
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలు పంపిణీ
Published On
By Desk
విశ్వంభర న్యూస్ కొత్తూరు : - మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో తొమ్మిదవ... ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శుక్లాల ఆపరేషన్లు ప్రారంభం
Published On
By Desk
విశ్వంభర, వెల్దండ, జూలై 25 : - ఐక్యత ఫౌండేషన్ శంకర నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరంలో నేటి నుండి కంటి శుక్లాలకు ఆపరేషన్లు ప్రారంభమయ్యాయని ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా గడిచిన 6 రోజులలో దాదాపు 1500 మంది పేషంట్లకుమరియు... రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు
Published On
By Desk
చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే రోడ్లపై నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం... సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ.
Published On
By Desk
24 జులై 2024 విశ్వంభర : - తేదీ23-7-2024 రోజు సాయంకాలం 5 గంటలకు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అమరుడు రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.గత 40 సంవత్సరాల నుండి రైతాంగ పోరాటాలలో పాల్గొన్న రాయల చంద్రశేఖర్ అకాల మరణం దేశవ్యాప్తంగా... మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
Published On
By Desk
విశ్వంభర, తలకొండపల్లి, జూలై 24 : - తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన కానుగుల జంగయ్య మరియు మల్లయ్య మరణించడం జరిగింది. గ్రామ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయంగా 5వేల రూపాయలను కాంగ్రెస్... పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
Published On
By Desk
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం V3 విశ్వంభర న్యూస్ : - పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు జరిగిన బదిలీల్లో భాగంగా డాక్టర్లు అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లారు ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఇద్దరు... జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు
Published On
By Desk
విశ్వంభర న్యూస్ మంగళగిరి : - మన్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంకు చెందిన దుప్పాడ కుమారి కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన PAC చైర్మన్ కొణిదల నాగబాబు. పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మునిసిపాలిటీలో పెద్దకాపు వీధికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు దుప్పాడ కుమారి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో... సంస్థాన్ లో ఘనంగా కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు..
Published On
By Desk
విశ్వంభర, నారాయణపూర్ : - సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక చౌరస్తాలలో బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్... ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Published On
By Desk
విశ్వంభర, ఆమనగల్లు, వెల్దండ జూలై 19 : - వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథి సుంకిరెడ్డి కృష్ణారెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.... 
