#
 Fire accident in old town
Telangana 

కిషన్ రెడ్డి రాజకీయం చేయడం మానుకోని..సర్వీస్ చేయడం నేర్చుకో : జగ్గారెడ్డి

కిషన్ రెడ్డి రాజకీయం చేయడం మానుకోని..సర్వీస్ చేయడం నేర్చుకో : జగ్గారెడ్డి గుల్జార్ హౌస్ లో ఘటన జరిగిన నిమిషాల్లోనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు  17 మంది చనిపోవడం బాధాకరమే.. సీఎం రేవంత్ కూడా వాళ్ళను బతికించే ప్రయత్నం చేశారు.  కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ని అని మర్చిపోయి గల్లీ లీడర్ ల మాటాడుతున్నారు.  కేటీఆర్ డైరెక్షన్ లోనే కిషన్ రెడ్డి అలా మాట్లాడారని ప్రచారం జరుగుతుంది.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్
Read More...
Telangana 

పాతబస్తీలో అగ్ని ప్రమాదం..

పాతబస్తీలో అగ్ని ప్రమాదం.. హైదరాబాద్, విశ్వంభర :-హైదరాబాద్ లోని పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మదీనా నయాబ్ హోటల్ రెండవ అంతస్తులో ఒక్కసారిగా  మంటలు ఎగిసి పడ్డాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు..
Read More...

Advertisement