#
tailand
International 

కదులుతున్న రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

కదులుతున్న రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి విశ్వంభర ఇంటర్నేషనల్ బ్యూరో: థాయ్‌లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని...
Read More...

Advertisement