ప్రజలు అత్యవసర సేవలను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా 108 అత్యవసర సేవలు, 102 అమ్మఒడి సేవలు, 1962 పశు సంచార వాహన సేవల జిల్లా అధికారిగా షేక్ జాన్ షాహిద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా చెప్పట్టిన ఈ పధకాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నామని , అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 32 అత్యవసర "108 అంబులెన్సు" సేవలు, 10 అమ్మఒడి సేవలు "102 వాహన" సేవలు, 4 పశు సంచార వాహన "1962 సేవలు" నిరంతరం ప్రజలకూ సేవలు అందిస్తేన్నాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మరియు ఆశ వర్కర్లు ఈ సేవలను ప్రజలకు చేరువలో తీసుకెళ్లాటం లొ ప్రధాన పాత్ర పోషించి, మాత శిసు మరణాలను తగ్గిచేందుకు కృషిచేయాలనీ కోరారు. గురువారం రోజున షేక్ జాన్ షాహిద్, రాజబాబు, శ్రీహరి , జిల్లాలో మేనేజర్ ఇబ్రహీంపట్నం సి హెచ్ సి ని సందర్శించారు, సిబ్బందికి తగు సలహారు, సుచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితి ఎక్కడ జరిగిన కానీ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే స్పందించాలాని 108, 102, 1962 సిబ్బందికి తెలిపారు.
ప్రజలు అత్యవసర సేవలను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా 108 అత్యవసర సేవలు, 102 అమ్మఒడి సేవలు, 1962 పశు సంచార వాహన సేవల జిల్లా అధికారిగా షేక్ జాన్ షాహిద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా చెప్పట్టిన ఈ పధకాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నామని , అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 32 అత్యవసర "108 అంబులెన్సు" సేవలు, 10 అమ్మఒడి సేవలు "102 వాహన" సేవలు, 4 పశు సంచార వాహన "1962 సేవలు" నిరంతరం ప్రజలకూ సేవలు అందిస్తేన్నాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మరియు ఆశ వర్కర్లు ఈ సేవలను ప్రజలకు చేరువలో తీసుకెళ్లాటం లొ ప్రధాన పాత్ర పోషించి, మాత శిసు మరణాలను తగ్గిచేందుకు కృషిచేయాలనీ కోరారు. గురువారం రోజున షేక్ జాన్ షాహిద్, రాజబాబు, శ్రీహరి , జిల్లాలో మేనేజర్ ఇబ్రహీంపట్నం సి హెచ్ సి ని సందర్శించారు, సిబ్బందికి తగు సలహారు, సుచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితి ఎక్కడ జరిగిన కానీ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే స్పందించాలాని 108, 102, 1962 సిబ్బందికి తెలిపారు.


