బీజేపీ పార్టీ రాజకీయ కక్ష సాధింపు ధోరణి
On
( విశ్వంభర, ఎల్బీనగర్);- ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ రాజకీయ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ.డి కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.