క్షణిక ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

 

WhatsApp Image 2024-07-18 at 12.40.44_607a909f
18 జూలై 2024 విశ్వంభర  భీమారం  : - భీమారం మండలంలోని కమ్మరిపేట గ్రామంలో పండగ పూట విశాల కరమైన సంఘటన చోటు చేసుకుంది క్షణికా వేశంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన తిపిరి శ్రావణి అనే వివాహిత వివరాల్లోకి వెళితే అందరితో కలవడిగా ఉండే శ్రావణి ఇంట్లో ఉన్న క్రిమి సంహారక మందు తాగింది అది గమనించిన భర్త నరేష్ స్థానికుల సహాయంతో హుటాహుటిన జగిత్యాల లోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు కానీ అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది మృతురాలు శ్రావణికి ఇద్దరు కుమారులు శ్రా హన్స్( 4) రుద్రాన్స్(1) ఉన్నారు క్షణికా ఆవేశంలో తీసుకున్న నిర్ణయానికి ఇద్దరు పిల్లలకు కుటుంబ సభ్యులకు తీరని ఆవేదన మిగిల్చింది ఈ సంఘటనతో పండగపూట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నా

Read More వరంగల్ విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు