#
telangana mlc
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!
Published On
By Desk
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట... ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్
Published On
By Desk
తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పొలింగ్ స్టేషన్ల దగ్గర ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతోంది. ప్రతీ ఒక్కరు ఓటు వేసేందుకు ప్రభుత్వ సంస్థలకు ఈసీ సెలవు కూడా ప్రకటించింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్... గ్రాడ్యువేట్స్కి గుడ్ న్యూస్.. ఆ రోజు హాలీ డే
Published On
By Desk
తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న సెలవు ప్రకటించింది. 27న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉండటంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ పర్సెంట్ పెంచే ఉద్ద్యేశ్యంతో ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ... 
