#
ram mandir
Telangana 

రాజీవ్ గాంధీ హయాంలోనే రామాలయ నిర్మాణానికి బీజం పడింది.. మోడీ తెలుసుకోవాలి: జీవన్ రెడ్డి

రాజీవ్ గాంధీ హయాంలోనే రామాలయ నిర్మాణానికి బీజం పడింది.. మోడీ తెలుసుకోవాలి: జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయాన్ని కూల్చేస్తారన్న మోడీ కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోడీ తన స్థాయని మర్చిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ గాంధీ బతికి ఉంటే రామాయల నిర్మాణం ఎప్పుడో పూర్తి అయ్యేదని టీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు....
Read More...

Advertisement