#
Raghunandan Rao
Telangana 

రూ.30 కోట్లతో ఓట్లు కొనుగోలు.. బీఆర్ఎస్‌పై రఘునందన్ ఈసీకి ఫిర్యాదు!

రూ.30 కోట్లతో ఓట్లు కొనుగోలు.. బీఆర్ఎస్‌పై రఘునందన్ ఈసీకి ఫిర్యాదు! తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్, అధికారంలో ఉన్నా కాబట్టి తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీని గెలుచుకుంటే తెలంగాణలో నిజమైన ప్రతిపక్షం తమదేనని అనిపించుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది. ఇంకా పోలింగ్‌కు కొన్ని గంటలు...
Read More...

Advertisement