ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేయగా రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించారు.

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించారు. తదుపరి మంత్రివర్గం ఏర్పడే వరకు మోడీని ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు.  

17వ లోక్‌సభను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. 18వ లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు మార్చి మధ్య నుంచి జూన్ మొదటి వారం వరకు జరిగాయి.  జూన్ 5, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ 340 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. 

Read More పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ హెచ్చరిక

అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనతాదళ్ (యునైటెడ్), శివసేన, లోక్ జనషాకీ పార్టీ (రామ్ విలాస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో సహా దాని మిత్రపక్షాల మద్దతు అవసరముంది. చారిత్రాత్మక విజయం తర్వాత బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పీఎం మోడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

Related Posts