అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ... భావోద్వేగానికి గురైన మోడీ

అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ... భావోద్వేగానికి గురైన మోడీ

విశ్వంభర, వెబ్ డెస్క్ : లోక్​ సభ ఐదో దశ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఉత్తర ప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్​ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ...కాశీతో తనకున్న 10 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

గంగా మాత తనను దత్తత తీసుకుందని, కాశీ ప్రజల ప్రేమ, ఆప్యాయత తనను బనారస్ గా మార్చిందని మోడీ అన్నారు. తన తల్లికి వందేళ్లు నిండిన సందర్భంగా ఆమె పెట్టిన రోజుకు వెళ్లినప్పుడు ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. ఎవరి వద్ద లంచం తీసుకోవద్దని, పేదలను మరిచిపోవద్దని అమ్మ చెప్పిందన్నారు. తెలివిగా పనులు చేసి, స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని తన తల్లి చెప్పిందని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Read More ఒడిశాలో జూలపల్లి ఒగ్గు డోలు కళాకారుల ప్రదర్శన

 

🕒 14 May 2024 ✍️ Desk

అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ... భావోద్వేగానికి గురైన మోడీ

విశ్వంభర, వెబ్ డెస్క్ : లోక్​ సభ ఐదో దశ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఉత్తర ప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్​ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ...కాశీతో తనకున్న 10 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

గంగా మాత తనను దత్తత తీసుకుందని, కాశీ ప్రజల ప్రేమ, ఆప్యాయత తనను బనారస్ గా మార్చిందని మోడీ అన్నారు. తన తల్లికి వందేళ్లు నిండిన సందర్భంగా ఆమె పెట్టిన రోజుకు వెళ్లినప్పుడు ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. ఎవరి వద్ద లంచం తీసుకోవద్దని, పేదలను మరిచిపోవద్దని అమ్మ చెప్పిందన్నారు. తెలివిగా పనులు చేసి, స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని తన తల్లి చెప్పిందని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

🔗 https://www.vishvambhara.com/national/an-emotional-modi-remembers-his-mothers-words/article-135

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.