#
Minister ponnam
Telangana 

మెరిసిన బీసీ విద్యార్థులు.. గురుకులాలకు మంత్రి పొన్నం హామీ 

మెరిసిన బీసీ విద్యార్థులు.. గురుకులాలకు మంత్రి పొన్నం హామీ  ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకులాలు మంచి ఫలితాలు సాధించడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతోనే గురుకులాలు పనిచేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు ఇలా మంచి ఫలితాలు రాబడితే.. ప్రభుత్వం తరుఫు నుంచి మరింత సహకారం అందిస్తామని ఆయన హామీ...
Read More...

Advertisement