#
minister ponguleti srinivas reddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జూన్ 2 నాటికి జర్నలిస్ట్ల ఇళ్ల స్ధలాల సమస్యకు పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Published On
By Desk
విశ్వంభర,హైదరాబాద్ : అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ, చిత్తశుద్దితో ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సందర్బాలలో ఇచ్చిన హామీల మేరకు అందరి అభిప్రాయాలను సేకరించి వచ్చేనెల 2వ తేదీనాటికి ఒక కొలిక్కి... కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం..
Published On
By Desk
కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుని, రూ.71 కోట్ల టెండర్ నుతన మనుషులకు ఇప్పిస్తున్నాడని కొండా సురేఖ ఫిర్యాదు తన శాఖలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కొండా సురేఖ త్వరలో కొత్త రేషన్ కార్డులు.. పొంగులేటి కీలక ప్రకటన
Published On
By Desk
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, బడుగు బలహీనవర్గాలు, మహిళలు, రైతులను దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తోంది. సంక్షేమ పథకాలు కూడా ఈ వర్గాలకు లబ్ది చేసేలా అమలు చేస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీపై ఓ క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. నిన్నే పంట భీమాపై కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు,... 
