#
Lok Sabha Elections 2024
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... బీఆర్ ఎస్ బాటలోనే కాంగ్రెస్.. బీజేపీ కేంద్ర మంత్రుల విమర్శలు
Published On
By Desk
కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. నైతిక విలువలకు రాజకీయాల్లో... ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Published On
By Desk
ఏపీ శాసనసభలో సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ ఫుల్ జోష్లో జనసైనికులు పవన్ను ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి ని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు
Published On
By Desk
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు. అమిత్ షాతో ఈటల భేటీ.. అధ్యక్షపదవి ఖాయమేనా..?
Published On
By Desk
ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు... ‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
