#
Kaleshwaram project
Telangana  National 

కాళేశ్వరం మరమ్మతులపై జలసౌధలో కీలక సమావేశం 

కాళేశ్వరం మరమ్మతులపై జలసౌధలో కీలక సమావేశం  కాళేశ్వరం మారమ్మతుల పనులపై జలసౌధలో కీలక సమావేశం జరుగుతోంది. నలుగురు అధికారులు ఈ భేటీకి హాజరైయ్యారు. కమిటీ చైర్మన్‌గా ఇరిగేషన్ జనరల్ ఈ.ఎన్.సి అనిల్ కుమార్, ఆపరేషన్స్ అండ్ మెంటనేన్స్ ఈ.ఎన్.సి నాగేందర్ రావు, రామగుండం సీఈ సుధాకర్ రెడ్డి, సెంట్రల్ డెజైన్స్ ఆర్గనైజేషన్స్ సీఈ మోహన్ కుమార్ భేటీ అయ్యి చర్చిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై...
Read More...

Advertisement