#
Farmers Protest
National 

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా పంజాబ్–హర్యానా సరిహద్దులో రైతుల నిరసన

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా పంజాబ్–హర్యానా సరిహద్దులో రైతుల నిరసన ట్రేడ్ డీల్‌ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్. గత ప్రభుత్వాలు ఇలాంటి ఒప్పందాలు చేయలేదని రైతు నేతల విమర్శలు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక.
Read More...
Telangana 

ఇథనాల్ పరిశ్రమ కు పర్మిషన్ ఇచ్చిందే కేసిఆర్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఇథనాల్ పరిశ్రమ కు పర్మిషన్ ఇచ్చిందే కేసిఆర్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అది మాజీ మంత్రి తలసాని కుమారుడిదే ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నారు  బిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే దిలవర్ పూర్ కు రండి 
Read More...
Telangana 

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..! 

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..!  సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
Read More...

Advertisement